Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 22, 2026Short Read
ఏపీ విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ ఉద్యోగాలకు రేపటి నుంచే పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.
మొత్తం 629 ఖాళీల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ట్రాన్స్కో జేఎండీ సూర్య సాయి తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలను ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని 94 కేంద్రాల్లో ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు.
ఈ 629 పోస్టులకు ఏకంగా 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షల అనంతరం, సెప్టెంబర్ చివరి వారంలో ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.





