Back to FeedQuickToday Shorts

Telangana
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అధికారులను బెదిరించి కేసులు కొట్టేయించుకున్నారు: వైఎస్ జగన్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను భయపెట్టి, బెదిరించి తనపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నందున, కింది స్థాయి అధికారులు DSC కేసును ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో, అదే రీతిలో చంద్రబాబుపై ఉన్న కేసులను కూడా డైల్యూట్ చేస్తున్నారని విమర్శించారు.
తనకు తానే క్లీన్ చిట్ ఇప్పించుకుని, ఏ తప్పూ చేయలేదనడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని, ఇది జగమెరిగిన సత్యమని జగన్ పేర్కొన్నారు.
Tags:#Telangana#National#Shorts





