Beerla Ailaiah: గుండాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
On
నవాబ్ పేట రిజర్వాయర్ నుండి రావాల్సిన నీటి కాలువ గడ్డితో పేరుకుపోవడంతో ఈఎన్సీ.ఎస్సీతో తో మాట్లాడి నీటి విడుదలకు కూడా కృషి చేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారంటీలోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. 200 యూనిట్ల వరకు గృహలక్ష్మి పథకం కింద విద్యుత్ పై జీరో బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు.
Related Posts
Latest News
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...