Category
తెలంగాణ
తెలంగాణ  Latest 

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2005-2006లో ప్రారంభించారని, 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తయిందని గుర్తు చేశారు. కానీ, గత పది...
Read More...
తెలంగాణ 

మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం నల్లగొండ ,క్విక్ టుడే న్యూస్: నేడు జాతిపిత మహాత్మాగాంధీ  వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ గుడి ఆలయంలో  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మహాత్మా గాంధీ సంస్మరణ సభకి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి...
Read More...
తెలంగాణ 

పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటుపాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులువక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు రంగారెడ్డి భారతదేశ మొదటి రాష్ట్రపతి, వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీన్ఆఫ్ పీజీ...
Read More...
తెలంగాణ 

Komati Reddy Venkat Reddy: అమెరికా టెక్నాలజీ సాయంతో గుంతల పూడ్చివేస్తాం

Komati Reddy Venkat Reddy: అమెరికా టెక్నాలజీ సాయంతో గుంతల పూడ్చివేస్తాం తెలంగాణ‌లో 15వేల కిలోమీటర్ల డబుల్ రోడ్ల నిర్మాణంత్వరలో ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం Komati Reddy Venkat Reddy: రంగారెడ్డి:  రాష్ట్రంలో గుంతలమమైన రోడ్లను అమెరికా టెక్నాలజీ సాయంతో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా  చిలుకూరు- తంగడపల్లి...
Read More...
తెలంగాణ 

110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు  మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు, దాదాపు 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.      కొనుగోళ్ల విషయంలో మోసాలకు పాల్పడడం, రైతులను  
Read More...
తెలంగాణ 

మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి 

 మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి  మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో పండించిన సన్నధాన్యంను రైస్ మిల్లుల్లో అమ్మిన రైతుల‌కు ప్రభుత్వం రూ 500 బోనస్ అందజేయాలని రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు ఇంత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మండలం యాదిగారిపల్లి, అవంతిపురం రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్ళను ఆయన సోమవారం పరిశీలించి...
Read More...
తెలంగాణ 

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ, కలెక్టర్ అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వంగూరు మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామం,లోఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో  జిల్లా కలెక్టర్ బాదావత్. సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ లు పాల్గొన్నారు. జిల్లా  కలెక్టర్,  ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ లకు వేద పండితులు ఆశీర్వ చనాలతో స్వాగతం...
Read More...
తెలంగాణ 

Miryalaguda : దుర్మార్గ మోడీ పాలనను పారదోరాలి

Miryalaguda : దుర్మార్గ మోడీ పాలనను పారదోరాలి   6 గ్యారంటీలను అమలు చేయాలి    పట్టణ మహాసభలో జూలకంటి  ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ పాలనకు ప్రజలు రాజకీయకంగా చేతన్య వంతులై బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ  సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మార్కండేయ ఫంక్షన్ హాల్లో వేముల రామిరెడ్డి నగర్, ఎం.డి మహమూద్ ప్రాంగణంలో పట్టణ...
Read More...
తెలంగాణ 

Damaracharla : దామరచర్ల లో చెకుముకి సంబరాల పోస్టర్ ఆవిష్కరణ 

Damaracharla  : దామరచర్ల లో చెకుముకి సంబరాల పోస్టర్ ఆవిష్కరణ  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సంబరాలు 2024 పోస్టర్ ను దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెకండరీ స్థాయి విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు చెకుముకి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.    నవంబర్ 7న పాఠశాల స్థాయిలో  8  ,9 , 10వ తరగతి...
Read More...
తెలంగాణ 

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి మున్సిపల్, పీఆర్ అధికారులకు ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశం భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్, పీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి భూపాలపల్లి బస్టాండ్ ప్రాంతంలో పర్యటించారు.  ఈ...
Read More...
తెలంగాణ 

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  మాజీ ఎమ్మెల్యే  గువ్వల బాల‌రాజు

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  మాజీ ఎమ్మెల్యే  గువ్వల బాల‌రాజు అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ క వర్గం లోని వంగూర్ మండలం మిట్ట సదగోడు గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ మాజీ సర్పంచ్ సురేందర్ కుటుంబాన్ని మంగళ వారం రోజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సురేందర్,చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు....
Read More...