Category
తెలంగాణ
తెలంగాణ 

ఈదురు గాలులు, వడగండ్లతో పంట నష్టం – ఆందోళనలో రైతులు

ఈదురు గాలులు, వడగండ్లతో పంట నష్టం – ఆందోళనలో రైతులు శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షంలో భారీ సైజులో ఉండే వడగండ్ల రాళ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలలో వరి పంటలు నేలకు ఒరుగగా,...
Read More...
తెలంగాణ 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సూచించారు. శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం సన్నధాన్యానికి రూ. 500 బోనస్...
Read More...
తెలంగాణ 

మండల వ్యాప్తంగా భారీ వర్షం పలుచోట్ల వడగండ్ల వాన

మండల వ్యాప్తంగా భారీ వర్షం పలుచోట్ల వడగండ్ల వాన శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):-మెదక్ జిల్లా శివ్వంపేట మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది  పిల్లుట్లలో గ్రామంలో భారీగా వడవళ్లుతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండిగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో కోత కోసి ఆరపోసిన ధాన్యం తడిసిపోగా, పొలాల్లో వడ్లు రాలి నేలపాలయ్యాయని...
Read More...
తెలంగాణ 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ.. శివ్వంపేట ఏప్రిల్ 17(క్విక్ టు డే న్యూస్)మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా శ్రీకాంత్ అనే వ్యక్తికి రూ.55 వేలు...
Read More...
తెలంగాణ 

ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుద్ధుల బిక్షపతి తండ్రి చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకొని, ప్రముఖ సంఘసేవకులు, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తన...
Read More...
తెలంగాణ 

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత!..

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత!.. శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవపేట్ గ్రామానికి చెందిన ఐదు బాధిత కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.ఐదు  వేల చొప్పున మొత్తం రూ....
Read More...
తెలంగాణ 

విద్యుత్ సంస్థలొ పనిచెస్తూన్నా అర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలి

విద్యుత్ సంస్థలొ పనిచెస్తూన్నా అర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వాలి శివ్వంపేట,ఏప్రిల్ 17 :-   తూప్రాన్ లోని పోతారాజ్ కామన్ వద్ద తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం టీ ఎస్ యు ఇ ఇ యు - యూనియన్ యూనియన్ అధ్యక్షులు యం. నర్సింలు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా టీ ఎస్ యు
Read More...
తెలంగాణ 

సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు వేములపల్లి, ఏప్రిల్ 17 (క్విక్ టుడే న్యూస్):- మండల కేంద్రంలోని సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసే వరకు మా పోరాటం ఆగదని సిపిఐ మండల పార్టీ కార్యదర్శి జిల్లా యాదగిరి అన్నారు. గురువారం అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ, దామరచర్ల మండల సిపిఐ పార్టీ కార్యదర్శిలతో కలిసి...
Read More...
తెలంగాణ 

భూ భారతిపై అవగాహన కల్పించాలి  : కలెక్టర్ నారాయణ రెడ్డి

భూ భారతిపై అవగాహన కల్పించాలి  : కలెక్టర్ నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17, (క్విక్ టుడే న్యూస్) : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్‌డిఓ సంగీత‌, ఆర్డీఓలు అనంత‌రెడ్డి, చంద్ర‌క‌ళ, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, వెంక‌ట్ రెడ్డి, మున్సిప‌ల్...
Read More...
తెలంగాణ 

ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం వట్టి బూటకం

ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం వట్టి బూటకం తొర్రూరు ఏప్రిల్ 16:- రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదేపదే ప్రకటించడం.. మాట మార్చడం మాజీ మంత్రి దయాకర్ రావుకు అలవాటుగా మారిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్ అన్నారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ...
Read More...
తెలంగాణ 

కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం

కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం తొర్రూర్ ఏప్రిల్ 16:- మండల పరిధిలోని చర్లపాలెం గ్రామంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తాగునీటి లోపం లేకుండా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే యశస్విని, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ...
Read More...
తెలంగాణ 

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు తొర్రూర్  ఏప్రిల్ 16:-   తొర్రూర్ మండలంలోని  కంటాయపాలెం గ్రామంలో  బుధవారం రోజున కల్లుగీత కార్మికుడైన  పల్లె యాకన్న  వృత్తిలో భాగంగా  కళ్ళు తీయడానికి ఉదయం 7 గంటలకు  తాటిచెట్టుపైకి ఎక్కుతుండగా  ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి  తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుటుంబ సభ్యులు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్
Read More...