Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?..  అంతా దైవేక్ష!

 Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?..  అంతా దైవేక్ష!

 Baba Vanga Predictions:  మన భారతదేశంలో ఇప్పటివరకు ఎంతోమంది  భవిష్యత్తును అంచనా వేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా   గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బ్రహ్మంగారు. ఎందుకంటే వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో రాసుకున్నటువంటి అన్ని విషయాల్లో దాదాపు సగభాగం వరకు జరిగాయి. మరో కొన్ని సందర్భాలు అనేవి జరగాల్సి ఉన్నాయి. అచ్చం అలాగే 2025 లో జరగబోయేటువంటి విషయాలను బల్గేరియన్ ప్రవక్త బాబా వెంగ   2025 సంవత్సరానికి సంబంధించి చాలా అంచనాలను వేయడంతోపాటు ఏం జరుగుతాయో తెలిపారు. 

 బాబా వెంగ అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో ప్రపంచ వినాశనం జరుగుతుందని చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం మనం కనుక చూసుకుంటే కచ్చితంగా 2025వ సంవత్సరం అతి భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె చెప్పినటువంటి  మాటలనేవి చాలానే నిజమయ్యాయి. కాబట్టి ఈ బాబా వెంగ చెప్పేటువంటి భవిష్యత్తు మాటలు అన్ని కూడా నిజమే అని అనుకుంటున్నారు చాలామంది.   అయితే ఈ బాబా వెంగ 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో అనే కొన్ని విషయాలను తెలిపింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Car Rental: మీ కారు అద్దెకు ఇస్తున్నారా?... డబ్బు కోసం ఆశపడితె అంతే సంగతి!

ఈమె చెప్పిన వాటిల్లో ముఖ్యంగా ఐరోపా నాశనం అవుతుందట. ఇక అంతేకాకుండా ఎక్కువగా శాస్త్రీయ పురోగతి, టెలికాం అభివృద్ధి, గ్రహాంతర జీవితం,  అలాగే ప్రపంచ సంక్షోభం లేదా అపోకలిప్స్ ప్రారంభం కానున్నాయట. అయితే ఏం చెప్పిన ప్రకారం కచ్చితంగా నిజమైతే ఐరోపాలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దీనివల్ల భారీ స్థాయిలో విధ్వంసం జరగడంతో ఎక్కువమంది మరణించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా భూమి వెలుపల కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంతో మానవులు విజయం సాధించవచ్చు. కాబట్టి టెలికామాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక అదే విధంగా గ్రహాంతర జీవులతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుండడంతో  మానవ అవయవాలు ప్రయోగశాలలో తయారుచేయబడతాయి. 

Read Also World Meditation Day: యోగా దినోత్సవమే కాదు!.. త్వరలోనే ధ్యాన దినోత్సవం జ‌రుపుకోబోతున్నాం.. అది ఎప్పుడంటే?

0705

Read Also Constipation: మలబద్ధకం సమస్య వెంటాడుతుందా?.. ఈ చిట్కాలు పాటించండి?

 కాబట్టి ఇలాంటివి జరిగితే కచ్చితంగా 2025వ సంవత్సరంలో భూమిని నాశనం చేసే విధ్వంసానికి నాంది అవుతుందని అనవచ్చు. మానవత్వం పూర్తిగా నాశనం కానప్పటికీ దాని ముగింపు ప్రారంభమవుతుందట. కాబట్టి ఈమె చెప్పిన విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయో అనే ఆందోళన ఇప్పటికే చాలామంది లో నెలకొంది. ఈ బాబా వంగా అనేవారు బల్గేరియాలో జన్మించిన ప్రసిద్ధ ప్రవక్త. ఈమె జనవరి 31న 1911 లో జన్మించారు. చిన్నతనంలోనే చూపు కూడా కోల్పోయారు. ఇక ఆ తర్వాత ఆమె అంచనా వేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమైంది. కాబట్టి ఆమె భవిష్యత్తులో చెప్పేటువంటివి అన్నీ కూడా నిజమవుతాయని ఆలోచనలో చాలా మంది ఉన్నారు.

Read Also Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 

 

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?