JIO Electric Bike: కేవలం 15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ?.. ఇంటిలిజెంట్ అంబానీ ఎందుకో తెలుసా?

JIO Electric Bike: కేవలం 15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటీ?.. ఇంటిలిజెంట్ అంబానీ ఎందుకో తెలుసా?

JIO Electric Bike:  మన భారతదేశంలో ప్రతిరోజు కూడా కొన్ని  వేలల్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ ఉన్నారు. అంతే పెద్ద ఎత్తున కొన్ని వందలలో ఎలక్ట్రిక్ వాహనాలనేవి అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా ముకేశ్ అంబానీ తన జియో ఎలక్ట్రిక్ స్కూటర్నైతే విడుదల చేశారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కేవలం 14,999 రూపాయలకే విడుదల చేయడానికి అయితే సిద్ధమయ్యారు. జియో ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది విడుదల చేయడంతో ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పాలి. 

 అయితే ముకేశ్ అంబానీ ప్రవేశపెట్టనున్న ఈ స్కూటీ ధర మరియు ఫీచర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ షాకుకు గురవుతారు. ఎందుకంటే అతి తక్కువ ధరలోనే మధ్యతరగతి కుటుంబాలకు ఈ స్కూటర్ అందేలా ముకేశ్ అంబానీ ఎంతో చాకచక్యంగా తెలివిగా ఈ ఎలక్ట్రిక్   స్కూటర్ అనేది విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్కి ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ కూడా ఉందట. కాబట్టి ఎన్నో ఫీచర్లు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ముకేశ్ అంబానీ అతి తక్కువ ధరలోనే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలకు అందాలనే ఆలోచనలో తీసుకు వచ్చినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలనేవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇక వీటితో పెట్రోల్ కి సంబంధం లేకుండా కేవలం కొద్ది నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే కొన్ని పదిల కిలోమీటర్ల వరకు తిరగవచ్చు కాబట్టి అందరూ దీని వైపు మొగ్గు చూపుతున్నారు. 

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

 ఇక ఇదే అదురుగా తీసుకొని ముకేశ్ అంబానీ చాలా తెలివిగా మన భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ధరతో మరియు ఎక్కువ ఫీచర్లతో కేవలం 14,999 రూపాయలకు మాత్రమే వెలుగులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఈ స్కూటీలో లిథియం- అయాన్ బ్యాటరీ కూడా ఉండడంతో కేవలం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 75 నుండి 100 కిలోమీటర్ల వరకు  పయనిస్తుందని తెలిపారు. ఈ స్కూటర్ నగరాల్లో రోజువారి ప్రయాణానికి ఎంతో ఉపయోగం  కూడా పడుతుంది. 

Read Also Drumstick Benefits: ప్రతిరోజు మునగ‌కాయ తింటున్నారా!.. ఆరోగ్య నిపుణులు  ఏం చెప్తున్నారంటే..?

0702

Read Also Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?

 ఇక ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 14 వేల నుండి  17వేల మధ్య వరకు ఉంటుందట. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర మాత్రమే అని అంటున్నారు. అంతేకాకుండా ఈ స్కూటర్ యువకులకు  అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జియో ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది 2025లో విడుదల చేయాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారట. కంపెనీ ఇంకా అధికారిక తేదీని ప్రకటించకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఖచ్చితంగా 2025 సంవత్సరం  మొదట్లోనే  ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తుందని సమాచారం అయితే అందింది.

Read Also India: అత్యంత శక్తివంతమైన దేశాల్లో భార‌త్‌ ఎన్నో స్థానంలో ఉన్న‌దంటే..?.

Tags:

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?