Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం

Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ కాలమాను ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ వేలం అనేది ప్రారంభం కానుంది. కాకపోతే విదేశాల్లో ఈ ఐపిఎల్ వేలాన్ని  నిర్వహిస్తున్నారు.   విదేశాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇది రెండవసారి. ఇక ఈ వేళానికి ఇప్పటికే 1574 మంది ఆటగాళ్లు   వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోగా   ఇక ఇందులో ఐపీఎల్ ఫ్రాంచైజీలా   సూచనల  మేరకు 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 

 ఇక ఈ షార్ట్ లిస్టులో  366 మంది భారతదేశ క్రికెటర్లు ఉండగా మరో 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ పేర్లను నమోదు చేసుకున్న ఆటగాళ్ల అందరిలో కూడా ఎక్కువ ధరగా పలికే క్రికెటర్ ఒకరు ఉన్నారని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 ఈ ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ కు భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని సురేష్ రైనా అన్నారు. కచ్చితంగా 25 కోట్లకు మించి పంత్ పై బిడ్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందిన విషయం మనం చూసాం. కానీ ఈసారి మనోళ్లే కచ్చితంగా ఆల్ టైం రికార్డ్ ద్వారా పలుకుతారని రైనా  జోస్యం చెప్పుకొచ్చాడు.  ఇక ఇంతటితో ఆగకుండా రిషబ్ పంత్ మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మెగా వేలంలో భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు.

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

2122

కొంత అటు బ్యాటింగ్ తోను అలాగే వికెట్ కీపింగ్ తోను బాగా జట్టును గెలిపించడంలో ముఖ్య పాత్ర పూజిస్తాడని అన్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్సు అయ్యారు కూడా ఇదే స్వభావంతో శ్రమిస్తారని  జట్టుకు  మంచిగా నాయకత్వంతో పాటు జట్టును  సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే ప్లేయర్లుగా వీళ్ళు కచ్చితంగా ఉంటారని తెలిపాడు. కచ్చితంగా ఈసారి ఈ ముగ్గురు ప్లేయర్లకు కొన్ని కోట్ల కుమ్మరిస్తారని రైనా అన్నాడు. 

 ఇక ఈసారి అత్యధికంగా పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఏకంగా 110 కోట్లు ఉన్నాయని  అలాగే ఢిల్లీ వద్ద కూడా 73 కోట్ల వరకు ఉన్నాయని ఇంకా ఆర్ సి బి  దగ్గర కూడా 83 కోట్లు వరకు ఉన్నాయని  ఈ మూడు జట్ల దగ్గర ఎక్కువగా డబ్బు ఉండడంతో పంత్ ను తీసుకునేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు. కాబట్టి అటు కెప్టెన్ గానైనా లేక ఇటు వికెట్ కీపర్ కోసమైనా సరే వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా భారీగా కొనేటువంటి అవకాశం ఉందని  రైనా అన్నారు. కాబట్టి ఈనెల 24 మరియు 25వ తేదీల వరకు ఓపిక పడితే ఖచ్చితంగా ఎవరు ఎంత ధర పలుకుతారు అనేది తెలుసుకోవచ్చు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?