Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం

Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ కాలమాను ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ వేలం అనేది ప్రారంభం కానుంది. కాకపోతే విదేశాల్లో ఈ ఐపిఎల్ వేలాన్ని  నిర్వహిస్తున్నారు.   విదేశాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇది రెండవసారి. ఇక ఈ వేళానికి ఇప్పటికే 1574 మంది ఆటగాళ్లు   వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోగా   ఇక ఇందులో ఐపీఎల్ ఫ్రాంచైజీలా   సూచనల  మేరకు 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 

 ఇక ఈ షార్ట్ లిస్టులో  366 మంది భారతదేశ క్రికెటర్లు ఉండగా మరో 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ పేర్లను నమోదు చేసుకున్న ఆటగాళ్ల అందరిలో కూడా ఎక్కువ ధరగా పలికే క్రికెటర్ ఒకరు ఉన్నారని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Read Also Bitcoin: అమాంతంగా పెరిగిపోయిన బిట్ కాయిన్ విలువ!... ట్రంప్ ఏ కారణం?

 ఈ ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ కు భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని సురేష్ రైనా అన్నారు. కచ్చితంగా 25 కోట్లకు మించి పంత్ పై బిడ్ లు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎక్కువ ధర పొందిన విషయం మనం చూసాం. కానీ ఈసారి మనోళ్లే కచ్చితంగా ఆల్ టైం రికార్డ్ ద్వారా పలుకుతారని రైనా  జోస్యం చెప్పుకొచ్చాడు.  ఇక ఇంతటితో ఆగకుండా రిషబ్ పంత్ మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మెగా వేలంలో భారీ డిమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు.

Read Also Vastu tips of broom: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురును ఈ మూల‌కు పెట్టకండి... పెడితే ఏమౌతుందంటే..

2122

Read Also Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?

కొంత అటు బ్యాటింగ్ తోను అలాగే వికెట్ కీపింగ్ తోను బాగా జట్టును గెలిపించడంలో ముఖ్య పాత్ర పూజిస్తాడని అన్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్సు అయ్యారు కూడా ఇదే స్వభావంతో శ్రమిస్తారని  జట్టుకు  మంచిగా నాయకత్వంతో పాటు జట్టును  సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే ప్లేయర్లుగా వీళ్ళు కచ్చితంగా ఉంటారని తెలిపాడు. కచ్చితంగా ఈసారి ఈ ముగ్గురు ప్లేయర్లకు కొన్ని కోట్ల కుమ్మరిస్తారని రైనా అన్నాడు. 

Read Also Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే  ట్రైన్!... మన భారతదేశంలోనే?

 ఇక ఈసారి అత్యధికంగా పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఏకంగా 110 కోట్లు ఉన్నాయని  అలాగే ఢిల్లీ వద్ద కూడా 73 కోట్ల వరకు ఉన్నాయని ఇంకా ఆర్ సి బి  దగ్గర కూడా 83 కోట్లు వరకు ఉన్నాయని  ఈ మూడు జట్ల దగ్గర ఎక్కువగా డబ్బు ఉండడంతో పంత్ ను తీసుకునేటువంటి అవకాశం ఉందని రైనా అన్నాడు. కాబట్టి అటు కెప్టెన్ గానైనా లేక ఇటు వికెట్ కీపర్ కోసమైనా సరే వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా భారీగా కొనేటువంటి అవకాశం ఉందని  రైనా అన్నారు. కాబట్టి ఈనెల 24 మరియు 25వ తేదీల వరకు ఓపిక పడితే ఖచ్చితంగా ఎవరు ఎంత ధర పలుకుతారు అనేది తెలుసుకోవచ్చు.

Read Also  Maruti Suzuki Sales: ఆహా!.. ఏంటి ఈ అమ్మకాలు? మారుతి సుజుకి గ్రేట్ సేల్స్ ?

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?