పోషకాహారంతోనే ఆరోగ్యం!..

పోషకాహారంతోనే ఆరోగ్యం!..

తొర్రూరు, ఏప్రిల్ :-  పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని వెలికట్ట పల్లె దవాఖాన వైద్యురాలు ఫాతిమా ఫరా తెలిపారు. మండలంలోని వెలికట్ట గ్రామ ఒకటి, రెండు అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గర్భిణీలు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యురాలు ఫాతిమా ఫరా మాట్లాడుతూ....తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలను గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆహారంగా అందివ్వాల‌ని సూచించారు. పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బి. రాజ్యలక్ష్మి ఎం. రాజ్యలక్ష్మి , ఏఎన్ఎం జ్యోతి, సిబ్బంది పద్మ, జ్యోతి, ఆశా కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.IMG-20250411-WA0030

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?