పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం
On
వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు
పాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులు
వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు
ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రారంభించి సందర్శించారు. అలాగే, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలని, చిన్నతనం నుంచి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసిన పీజీ, పీహెచ్ డీ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Read Also మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం
Tags:
Related Posts
Latest News
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...