మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
On
గాంధీజీ సూచించిన మార్గం సత్యం , అహింస , మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు , పొలగొని స్వామి , యాదగిరి , పల్లపు బుద్ధుడు , సైదులు , శ్రీను , గాంధీ గుడి ట్రస్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి , కమిటీ సభ్యులు , విద్యార్థులు, తదితరులు కూడా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
03 Mar 2025 08:02:04
CM Revanth Reddy: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...