మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
On
గాంధీజీ సూచించిన మార్గం సత్యం , అహింస , మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు , పొలగొని స్వామి , యాదగిరి , పల్లపు బుద్ధుడు , సైదులు , శ్రీను , గాంధీ గుడి ట్రస్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి , కమిటీ సభ్యులు , విద్యార్థులు, తదితరులు కూడా పాల్గొన్నారు.
Tags:
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...