మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

నల్లగొండ ,క్విక్ టుడే న్యూస్: నేడు జాతిపిత మహాత్మాగాంధీ  వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ గుడి ఆలయంలో  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మహాత్మా గాంధీ సంస్మరణ సభకి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి  మాట్లాడుతూ " మహాత్మా గాంధీ  జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని అయన సంకల్పించారని వివరించారు .

గాంధీజీ  సూచించిన మార్గం సత్యం , అహింస , మార్గంలో నడవాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న గాంధీ ఆలయానికి ప్రతి ఏటా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమ వెంకటేశ్వర్లు , పొలగొని స్వామి , యాదగిరి , పల్లపు బుద్ధుడు , సైదులు , శ్రీను , గాంధీ గుడి ట్రస్ట్ చైర్మన్ భూపాల్ రెడ్డి , కమిటీ సభ్యులు , విద్యార్థులు, తదితరులు కూడా పాల్గొన్నారు.

Read Also మహిళల విద్య కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎనలేని కృషి

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?