రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు

శివ్వంపేట ఏప్రిల్ 15 (క్విక్ టు డే న్యూస్):- ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని దొంతి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామానికి చెందిన సీతాల వెంకటేష్ (40) భార్య సుమలతతో కలిసి తన సొంత గ్రామం నుంచి తూప్రాన్ హాస్పిటల్ లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తూప్రాన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు దొంతి శివారులో బైకును ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుమలతకు స్వల్ప గాయాలయ్యాయి.

IMG-20250415-WA0020

Read Also ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం వట్టి బూటకం

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?