110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు, దాదాపు 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.

 

Read Also పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

 కొనుగోళ్ల విషయంలో మోసాలకు పాల్పడడం, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు, రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దు అని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు.

Read Also మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

 

Read Also పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?