110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు, దాదాపు 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.

 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

 కొనుగోళ్ల విషయంలో మోసాలకు పాల్పడడం, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు, రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దు అని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు.

Read Also మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?