విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..

తొర్రూరు,ఏప్రిల్ 12 :- 

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని జమస్థాపురం గ్రామ శివారు రూప తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రైతు భూక్య రవి తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడంతో రైతు దంపతులు కన్నేరుమున్నీరుగా విలపించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందిందని బాధిత రైతులు ఆరోపించారు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులను కోరారు.

Read Also శుక్రవారం డయల్ యువర్ డిఎం... తొర్రూర్ డిపో మేనేజర్ వి పద్మావతి!

IMG-20250412-WA0028

Read Also సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?