ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం
On
ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం కార్యక్రమానికి విరాళంగా కేసముద్రం&ఇంటికాన్నె మిత్రబృందం ఈరోజు 8,00,000=00(ఎనమిది లక్షల రూపాయలు) చెక్ అందియడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నీలం దుర్గేష్ ముదిరాజ్ ,గణపారపు రమేష్, భువనగిరి శ్రీధర్ , పెదగోని రాము, తలుపునూరి జగదీష్, ఎరుపుల కుమార్ యాదవ్ ,తుంపిల్లా వెంకన్న కోతి వెంకటరమణ పెదగొని వెంకటేశ్వర్లు చెలగొల వెంకటేష్ కేతిరి ఉప్పలయ్య చెలగోల మల్లికార్జున్. కోతి శ్రీను, గంధసిరి మల్లేష్, నలమస సందీప్ ,ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Read Also ఘనంగా జ్యోతిరావు పూలే 198వ జయంతి
Tags:
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...