రైతన్న నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!..

కానరాని కాంగ్రెస్ సహాయం కరుణించని వరుణదేవుడు

రైతన్న నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!..

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ :- మండలం కేంద్రం లోని హరిపిరాల గ్రామంలో కూన వెంకన్న అనే రైతు తాను 10 ఎకరాల పంట పొలం వేయగా వడగండ్ల వానకు తాను నష్టపోయానని తన గోడు వెళ్ళబోసుకోగా స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయారు..

రైతులను ఆగం చేసి వాళ్ళకి కనీసం సాగునీరు ఇయ్యకుండా ఇప్పటికే రైతులు నష్టపోయారు సాగునీరు ఇయ్యకుండా నష్టపోయిన రైతులకు ఎలాగైతే 25000 వేల నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేసామో అలాగే వడగండ్ల వాన కూడా నష్టపోయిన పంట పొలాలకు 25000 వేల నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు.

Read Also సన్న బియ్యం పథకంలో అర్హులైన వారి అందరికీ (రేషన్ కార్డుదారులకు) పంపిణీ  చేయాలి...

రైతు సంక్షేమం కోసం కెసిఆర్ రైతు బంధు,సాగునీరు, పంట నష్టం ఇచ్చి ఆదుకుంటే ఈ ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితే లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి అని అన్నారు.

Read Also బిఆర్ఎస్ రజతోత్సాహం!..

IMG-20250410-WA0013

Read Also సర్వీస్ రోడ్డు లేక అనేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?